తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ రంగంలో దూకుపోతుంది. ముఖ్యంగా ఐటీ శాఖా మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు చేపట్టిన తరువాత తెలంగాణకు అంతర్జాతీయ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ అంతర్జాతీయ...
టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. సమయం దొరికినప్పుడల్లా పర్యటనలు చేస్తున్నారు. అధికార పార్టీ అవినీతిని ఎండగడుతూ ఇరకాటంలో పెడుతున్నారు రేవంత్. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలపై,...
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్లో ‘'ఆస్క్ యువర్ కేటీఆర్' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెటిజిన్లు ఉత్సాహంగా పాల్గొని మంత్రిని ప్రశ్నలు అడగగా సమాధానాలిచ్చారు. కేటీఆర్ కేంద్ర ఐటీ...
బండి సంజయ్ కు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు తేడా ఏమి లేదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. నడ్డా అంటే ఇన్నాళ్లు పెద్ద మనిషి అని అనుకున్నా..కానీ నడ్డా అబద్దాల అడ్డా..కేరాఫ్...
తెలంగాణ రాష్ట్ర రైతుల ఖాతాల్లోకి 50 వేల కోట్ల రూపాయలు టిఆర్ఎస్ ప్రభుత్వం అందించనున్నారు. నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.
టిఆర్ఎస్ పార్టీకి...
తెలంగాణ: ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్ను తిరిగి ప్రారంభించాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదిలాబాద్లోని సీసీఐ పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన...
గత మూడు నెలలుగా తెలంగాణ రైతులు అరిగోస పడుతున్నారని కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కల్లాల్లో వరి కుప్పలు, ఇంటి ముందు శవాలుగా ఉంది పరిస్థితి అంటూ...
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర విధానాలను నిరసిస్తూ టీఆర్ఎస్ మహాధర్నా చేపట్టింది. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ప్రారంభమైన ఈ ధర్నాలో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ,...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...