కేటీఆర్ ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయన అమృత్ పథకం టెండర్లకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై కేంద్రానికి ఫిర్యాదు చేయడానికే వెళ్లారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారికి కష్టాలు తప్పట్లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హాయంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని,...
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ వచ్చింది నేతన్నల మగ్గాలను ఆపిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో నేతన్నలు అప్పుల పాలయ్యారని, కాంగ్రెస్...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన.. రాహుల్ గాంధీ కోసమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో గెలవడం కోసమే తెలంగాణలో కుల గణన చేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు...
నవంబర్ 14 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించాలనుకుంటున్న ప్రజా విజయోత్సవాల(Praja vijayotsavalu)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మండిపడ్డారు. రాష్ట్రంలో కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలు చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రజలకు ఏం...
హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)పై పోలీసుల దాడిని ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ముఖ్యనేత హరీష్ రావు వెల్లడించారు. కౌశిక్ రెడ్డి అంటే ఈ సీఎం రేవంత్...
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ అవినీతి ప్రభుత్వాన్ని తాము ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటామని స్ఫష్టం చేశారు. ప్రజలకు మద్దతుగా నిలుస్తామని,...
ఇందిరా పార్క్ దగ్గర ఆటో డ్రైవర్లు నిర్వహించిన మహాధర్నాలో మాజీ మంత్రి కేటీఆర్(KTR) కూడా పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన ఫ్రీ బస్సు ప్రయాణం పథకం వల్ల తాము ఎంతో నష్టపోతున్నామని...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...