ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అధికారం కోల్పోయిన తర్వాత నుంచి వరుస షాక్ లు తగులుతున్నాయి... ఇప్పటికే చాలామంది కీలక నేతలు టీడీపీ గుడ్ బై చెప్పిన...
టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అధికార వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సవాల్ విసిరారు... చంద్రబాబు నాయుడు రాజధాని ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారాణ కోరాలని సవాల్...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు... ఇప్పటికే నవరత్నాల్లో పొందుపరిచిన హామీలను చాలా వరకు అమలు చేస్తూ ప్రజలచేత ప్రశంశలు...
ప్రపంచం అంతా కరోనా వైరస్ గురించే చర్చ ..అయితే దీనికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు, అందరి చూపు అన్నీ దేశాల ఆతృత ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా కోవిడ్ -19 వ్యాక్సిన్ పైనే...
కరోనా వైరస్ ఎవ్వరని వదలకుంది ముఖ్యంగా రాజకీయ సిని ప్రముఖులు వైరస్ బారీన పడుతున్నారు... ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, నటీ నటులు కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే... తాజాగా తెలుగు...
కరోనా వైరస్ ఎవ్వరిని వదలకుంది... ముఖ్యంగా రాజకీయ నాయకులను చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్లు ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు.. ఇప్పటికే చాలామంది సెలబ్రెటీలు కరోనా బారిన పడి చికిత్స...
సింగర్ గీతా మాధురి భర్త నందు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం బోమ్మ బ్లాక్ బస్టర్ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదల అయిన సంగతి తెలిసిందే... విరాఠ్ దర్శకత్వంలో...
బిగ్ బాస్ షో అంటే చాలా మందికి ఎంతో ఇష్టం, ఇక ఈ షోలో పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తే ఎగిరిగంతేస్తారు ఎవరు అయినా , ప్రైజ్ మనీతో పాటు అందులో పార్టిసిపేట్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...