పేరూరు డ్యామ్ దగ్గర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివంగత మాజీ మంత్రి పరిటాల రవి పేరుతో వేసిన శిలా ఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి ద్వంసం చేశారు... ఈ...
మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు నాటినుంచి 2014 ఎన్నికలవరకు ఉత్తరాంధ్ర ప్రాంతం ఆ పార్టీకి కంచుకోటగా నిలిచిన సంగతి తెలిసిందే... ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఈ మూడు జిల్లాల్లో...
మొత్తానికి రవాణా విషయంలో కేంద్రం ఇప్పటికే అన్నీ సరుకు వాహనాలు తిరగచ్చు అని తెలిపింది, అంతేకాదు ప్రజా రవాణా విషయంలో ఎవరు ఎక్కడ నుంచి ఎక్కడికి అయినా వెళ్లవచ్చు, ఆ స్టేట్ గవర్నమెంట్...
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అత్యంత సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు అని అందరికి తెలిసిందే... ప్రస్తుతం కేవీపీ గురించి ఒక వార్త వైరస్ అవుతోంది.. ఇక నుంచి ఆయన ఏపీ...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇటీవలే ఏడాది పూర్తి అయిన సంగతి తెలిసిందే... అయితే ఏడాది పూర్తి అయిందో లేదో అప్పుడే...
భారతీయులు ఈ లాక్ డౌన్ వేళ ఇతర దేశాల్లో చాలా మంది చిక్కుకుపోయారు, ఇలాంటి వారిని మన దేశానికి తీసుకువచ్చేందుకు వందేభారత్ మిషన్ చేపడుతోంది కేంద్రం, ఇందులో భాగంగా రోజూ పదుల సంఖ్యలో...
తెలంగాణ మంత్రి - టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డైనమిక్ లీడర్ అనే విషయం తెలిసిందే, ఐటీశాఖ మున్సిపల్ శాఖను తెలంగాణలో చూస్తున్నారు మంత్రి కేటీఆర్ . అనేక అవార్డులు కూడా...
మన దేశంలో ఈ వైరస్ ఇంతటి దారుణమైన పరిస్దితి కలిగించింది.. అయితే ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉంది అంటున్నారు మన దేశానికి ...ఇది రైతులకి పంట పొలాలకి మరింత పెద్ద ముప్పు,...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...