కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి(Kumaraswamy) అస్వస్థతకు గురయ్యారు. మీడియాతో మాట్లాడుతుండగానే ఆయన ముక్కు నుంచి రక్తస్రావం కావడం అక్కడ అందరినీ ఆందోళనకు గురిచేసింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించింది....
విశాఖ ఉక్కు కర్మాగారం అంశంపై కేంద్ర ఉక్కు మంత్రి హెచ్డీ కుమారస్వామి చేసి ప్రకటన తనకు ఎంతో సంతోషం కలిగించిందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) తెలిపారు. అంతేకాకుండా ఆయన...
జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి(Kumaraswamy) అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొనడంతో ఆయన తీవ్ర అలసటకు గురయ్యారని వైద్యులు తెలిపారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో ఆయన ప్రస్తుతం చికిత్స...
కర్ణాటకలో రాజకీయాలు ఎప్పుడు రసవత్తరంగా సాగుతాయి. సంకీర్ణ ప్రభుత్వం కాంగ్రెస్ జేడీఎస్ పడిపోయిన తర్వాత బిజెపి ప్రభుత్వం కొలువు దీరింది. ఐతే కాంగ్రెస్, జేడీఎస్ నేతల మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇప్పటికే కర్ణాటకలో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...