ఎంతో సరదాగా సందడిగా పార్టీలు అవి చేసుకుంటారు రెస్టారెంట్లలో... కాని అనూహ్యాంగా ఏదైనా ప్రమాదం అక్కడ సంభవిస్తే ఎంతో నష్టం వాటిల్లుతుంది, ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతారు.. అక్కడకు వచ్చిన అతిధులు కస్టమర్లు,...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...