ఏపీలో నిన్నకొత్త జిల్లాల ప్రారంభోత్సవం చాలా ఘనంగా జరిగింది. దాంతో నిన్నటి నుండి ఏపీలో కొత్త జిల్లాల పరిపాలన ప్రారంభమైంది. అందుకు కొత్త జిల్లాల్లో భూముల మార్కెట్ విలువను సవరించేందుకు ఏపీ ప్రభుత్వం...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు.పేదోళ్ల భూములని ప్రభుత్వమే కబ్జా చేయాలని చూస్తుంది. 2014 ఎన్నికలో దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని...
క్రూయిజ్ షిప్ డ్రగ్స్ వ్యవహారం కాస్తా మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. 'ఫడ్నవీస్ ఓ డ్రగ్స్ సప్లయర్ తో కలిసి...
తాలిబన్ల పాలనతో అఫ్గానిస్థాన్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశం ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రజలు ఆకలి కేకలతో అల్లాడుతున్నారు. ఇక ఆడపిల్లల భవిష్యత్ పూర్తిగా ప్రశ్నార్థకమైంది. ఈ నేపథ్యంలో కొందరు...
శ్రీరామనవమి(Sri Rama Navami) రోజు ప్రసాదాలు అనగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేసేవి పానకం, వడపప్పు. అయితే, ఆరోజు కొన్ని ప్రత్యేకమైన ప్రసాదాలు శ్రీరామునికి నైవేద్యంగా...
BRS పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) శనివారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు....