రింగ్ రోడ్ రియల్ 'రింగ్' లో ప్రభుత్వమే సూత్రధారి అని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు డా. చెరుకు సుధాకర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ 344 కిల్లో మీటర్ల...
తెలంగాణ రాష్ట్రంలో ఏడాది గడవకముందే రెండోసారి రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచాలని సర్కారు నిర్ణయించింది. మెరుపు వేగంతో రిజిస్ర్ర్టేషన్ ఛార్జీలు పెంచి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వ్యవసాయ,...
తెలంగాణలో ధరణి, భూ సమస్యల అంశాలపై పరిశీలనకు టీపీసీసీ కమిటీ ఏర్పాటు చేసింది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహ ఛైర్మన్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి కన్వీనర్, సభ్యులుగా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...