China Landslide | చైనాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 47 మంది సజీవ సమాధి అయ్యారు. ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశారు అధికారులు. వివరాల్లోకి వెళితే......
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...