మాతృభాషలో చదువుకున్నవారు ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ... ఆంగ్ల భాష మాత్రమే జ్ఞానానికి హామీ ఇస్తుందనే అపోహ ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని అన్నారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...