కొన్ని సార్లు ఫోన్ అయినా ల్యాప్ టాప్ అయిన సెకండ్ హ్యాండ్ వాడడం తప్పదు. కొత్తవాటితో పోలిస్తే తక్కువ ధరకు వస్తుండటంతో సెకండ్ హ్యాండ్కు ప్రాధాన్యం ఇస్తుంటాం. కొత్త ల్యాప్టాప్లు అంటే వాటి...
టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించింది రిలయన్స్ జియో. ఎన్నో అద్భుతమైన ఆఫర్లతో యూజర్లకు మరింత చేరువైంది జియో. ప్రస్తుతం తక్కువ ధరకే ఇంటర్నెట్ను పరిచయం చేసిన జియోకు అత్యంత తక్కువ సమయంలోనే ఎక్కువ...
ప్రస్తుత కరోనా సమయంలో ల్యాప్టాప్ల వాడకం తప్పనిసరైంది. వర్క్ ఫ్రమ్ హోమ్ పని కారణంగా రోజంతా ల్యాపీని ఉపయోగిస్తున్నాం. ఆఫీస్ వర్క్ కు, ఆన్ లైన్ క్లాసులకు ల్యాప్ టాప్స్ ఎంతో సౌకర్యవంతంగా...
మైక్రోసాఫ్ట్ వినియోగదారులకు శుభవార్త. మైక్రోసాఫ్ట్ సంస్థ సరికొత్త అప్డేట్ విండోస్ 11ని విడుదల చేసింది. ఉచితంగానే ఈ సరికొత్త వెర్షన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ ఇండియాలోని వినియోగదారులకు మైక్రోసాప్ట్ అందుబాటులోకి తెచ్చింది.
కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో...
ఈ కరోనా సమయంలో అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు, దీంతో చాలా వరకూ ఆరు నెలలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు చాలా మంది ఉద్యోగులు, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు 65...
ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను అతలా కుతలం చేస్తోంది... మన దేశంలో కూడా కరోనా తన కోరలను చాచుతోంది... దీన్ని అరికట్టేందుకు డాక్టర్లు 24గంటలు కష్టపడుతుంటే...
మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. మహిళ పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నప్పుడు వారి చిన్నారుల సంరక్షణ కోసం...
ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు ఇండియన్స్ ని కెనడా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కరణ్ ప్రీత్ సింగ్,...
తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం కురిసింది. అసలే మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వర్షంతో ఉపశమనం పొందారు. అయితే...