ఒక దొంగ పోలీసులకు ఆధారాలు దొరకరాదని తాను దొంగిలించిన బంగారు ఉంగరాలను మింగాడు. తర్వాత డాక్టర్లు ఆ దొంగకు ఆపరేషన్ చేసి 35 గ్రాముల బరువున్న 25 ఉంగరాలను బయటకు తీశారు. ఈ...
మహిళలపై అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి... తాజాగా హర్యానాలో ఓ టీవీ నటికి జూనియర్ ఆర్టిస్ట్ డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.... పలు రియాల్టీ షోల ద్వారా ...
రోజు రోజుకు మహిళలపై అలాగే చిన్నపిల్లలపై అత్యాచారాలు ఎక్కువ అవుతున్నారు. వీరికి రక్షణ కోసం ఎన్ని చట్టాలు అమలు చేసినా కూడా అవి తమకు వర్తించవన్నట్లు కొంతమంది యువకులు ప్రవర్తిస్తున్నారు...
అలాంటి మృగాళ్ల చేతిలో...
తనను ప్రేమించలేదన్న అక్కసుతో ఓ ప్రేమోన్మాది అత్యంత పాశవికంగా కంతితో పొడిచి చంపాడు... ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కవిటం గ్రామంలో జరిగింది.. కవిటం గ్రామానికి చెందిన సుధాకర్ అనే...
కొంతమంది అమ్మాయిలు తొందరపాటు నిర్ణయాలతో వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు... నాశనం చేసుకున్న తర్వాత చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు... పెద్దలు కుదిర్చిన వివాహం కాదని వేరే వాడితో రెండు సంవత్సరాల పాటు సహజీవనం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...