ఒక దొంగ పోలీసులకు ఆధారాలు దొరకరాదని తాను దొంగిలించిన బంగారు ఉంగరాలను మింగాడు. తర్వాత డాక్టర్లు ఆ దొంగకు ఆపరేషన్ చేసి 35 గ్రాముల బరువున్న 25 ఉంగరాలను బయటకు తీశారు. ఈ...
మహిళలపై అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి... తాజాగా హర్యానాలో ఓ టీవీ నటికి జూనియర్ ఆర్టిస్ట్ డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.... పలు రియాల్టీ షోల ద్వారా ...
రోజు రోజుకు మహిళలపై అలాగే చిన్నపిల్లలపై అత్యాచారాలు ఎక్కువ అవుతున్నారు. వీరికి రక్షణ కోసం ఎన్ని చట్టాలు అమలు చేసినా కూడా అవి తమకు వర్తించవన్నట్లు కొంతమంది యువకులు ప్రవర్తిస్తున్నారు...
అలాంటి మృగాళ్ల చేతిలో...
తనను ప్రేమించలేదన్న అక్కసుతో ఓ ప్రేమోన్మాది అత్యంత పాశవికంగా కంతితో పొడిచి చంపాడు... ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కవిటం గ్రామంలో జరిగింది.. కవిటం గ్రామానికి చెందిన సుధాకర్ అనే...
కొంతమంది అమ్మాయిలు తొందరపాటు నిర్ణయాలతో వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు... నాశనం చేసుకున్న తర్వాత చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు... పెద్దలు కుదిర్చిన వివాహం కాదని వేరే వాడితో రెండు సంవత్సరాల పాటు సహజీవనం...
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రశంసలు కురిపించారు. ఏలూరు జిల్లా దెందులూరులో ప్రజాగళం సభకు హాజరైన చంద్రబాబు రాధా గురించి ప్రత్యేకంగా...
త్వరలో అమెరికా, వెస్టిండీస్ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు(T20 World Cup)ను బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా...
టీడీపీ, జనసేన, బీజేపీ(TDP-Janasena-BJP) కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఈ మేనిఫెస్టో పోస్టర్ను...