ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో తనపై ఆధానికి మించిన ఆస్తుల కేసుపై స్పందించారు.... తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏ కేసుకు అయినా ఆధారం ముఖ్యం...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని అలాగే ఆయన తనయుడు లోకేష్ బాబుని టార్గెట్ చేస్తూ వర్మ సినిమా తీస్తున్నారు అనేది కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా ట్రైలర్ చూస్తే పక్కాగా అర్ధం అవుతోంది. అయితే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...