మగాళ్లకేనా అన్నీ సౌకర్యాలు ఇక ఆడవాళ్లకు లేవా, మేమేమైనా మీ బానిసలమా అని చాలా మంది మహిళలు అంటారు, మాకు కోరికలు ఉంటాయి, మా ఇష్టాలు గౌరవించాలి అని అంటారు, అయితే ప్రపంచంలోని...
నేటి సమాజంలో దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి, కొన్ని అస్సలు ఎవరూ ఊహించనివి అనే చెప్పాలి, ఈ రోజుల్లో మనిషి ఎలా బతికినా అంత్యక్రియలు మాత్రం తప్పకుండా చేయాలి అని అందరూ భావిస్తారు, చావు...
కొందరు భార్యని పోషించలేకపోయినా వివాహం చేసుకుంటారు.. చివరకు వారి జీవితాలను నాశనం చేస్తారు,ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు, తాజాగా మీరట్ లో ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడు, ఆమె డిగ్రీ చదివింది....
ఏపీలో చాలా ప్రాంతాల్లో కేసులు భారీగా నమోదు అవుతున్నాయి, ఇలా కేసులు వచ్చిన ప్రాంతాలను కట్టడి చేసి కంటైన్మెంట్ జోన్లుగా మారుస్తున్నారు, అయితే చిత్తూరు జిల్లాలో కూడా భారీగా కేసులు నమోదు అవుతున్నాయి,...
దేశంలో పాజిటీవ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.. ఈ సమయంలో అన్నీ రాష్ట్రాల్లో కూడా టెస్టుల సంఖ్య పెంచారు... కేసులు మాత్రం భారీగా నమోదు అవుతున్నాయి. ఈ సమయంలో మరోసారి లాక్ డౌన్...
ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం పాన్ కార్డ్ ఆధార్ అనుసంధానం చేసుకోవాలి అని చెప్పింది, అంతేకాదు ఇలా చేసుకోకపోతే పాన్ కార్డ్ రద్దు అవుతుంది అని చెప్పింది కేంద్రం, గతంలో చాలా మంది అప్లై...
ఈ లాక్ డౌన్ వేళ ఆర్ధికంగా చాలా కుటుంబాలు చితికిపోయాయి అనే చెప్పాలి, వారి కుటుంబాలకు చాలా ఇబ్బంది వస్తోంది, ఆర్ధికంగా రూపాయి సంపాదనలేక అప్పులపాలవుతున్నారు, ఈ సమయంలో ఉద్యోగాలు కూడా ఉంటాయా...
హైదరాబాద్ లో దారుణం జరిగింది... ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతి తనను విడిచి పెట్టివెళ్లిందనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. చంద్రకిరణ్ అనే...
సాయి పల్లవి(Sai Pallavi) ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నేచురల్ బ్యూటీగా తెలుగు తమ్ముళ్లు తమ గుండెల్లో పెట్టుకున్నారు. అటువంటి ఈ ముద్దుగుమ్మ గురించి తాజాగా...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు(Chandrababu).. వైసీపీ హయాంలో అసలు శాంతి భద్రతలు...
రైతు రుణమాఫీ(Rythu Runa Mafi)కి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వివరించారు. గత ప్రభుత్వం రుణమాఫీని మాటల్లోనే తప్ప చేతల్లో...