కాంగ్రెస్(Congress) పార్టీతో వామపక్షాల పొత్తు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. చెరో టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి కేసీఆర్ మోసం చేశాడని ఆగ్రహంతో ఉన్న సీపీఐ, సీపీఎం పార్టీలు ఈ ఎన్నికల్లో ఎలాగైనా...
కమ్యూనిస్టులపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వారి పార్టీ జెండా మోయడానికి కార్యకర్తలు లేరని, అందుకే ఆశా వర్కర్లను, అంగన్వాడీ సిబ్బందిని వాడుకుంటున్నారని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...