చాలా మంది బండి నడిపే సమయంలో హెల్మెట్ పెట్టుకుంటే చాలు మనల్ని పోలీసులు ఆపరు అనుకుంటారు, కాని ఒక్కోసారి హెల్మెట్ ఉన్నా పోలీసులు బండి కాగితాలు అన్నీ చెక్ చేసి పంపుతారు, లైసెన్స్...
ఇప్పుడు ఏటీఎంలు వచ్చిన తర్వాత బ్యాంకులకి వెళ్లి నగదు తీసుకునేది తగ్గిపోయింది.. చాలా వరకూ ఏటీఎంలకు వెళ్లి నగదు తీసుకుంటున్నారు, అంతా స్మార్ట్ యుగం కాబట్టి స్మార్ట్ గానే ట్రాన్సేక్షన్స్ జరుగుతున్నాయి. ఇంకా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...