తిరుమల(Tirumala)లో చిరుతల సంచారం భక్తులను కలవరపెడుతోంది. ఇప్పటికే చిరుతల దాడి నేపథ్యంలో భక్తులకు చేతి కర్రలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది....
చిరుత పులి ఎలాంటి జంతువునైనా తినేయగలదు. అలాగే తన పదునైన పళ్లతో ప్రత్యర్థిని ఇట్టే చీల్చగలదు. చిరుత పులి, కొండచిలువ తారసపడితే ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అలాంటి క్రూర జంతువుకు చుక్కలు చూపించింది...
ఒక చిరుత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. మెదక్ జిల్లాలో చనిపోయిన చిరుతకు అటవీ శాఖ మంగళవారం పోస్టు మార్టమ్ నిర్వహించింది. శంకరం పేట్ (ఆర్) వెటర్నటీ...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్(Mark Shankar) సింగపూర్లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. ఈ...