దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న(Bharat Ratna). భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఈ అవార్డును 1954 జనవరి 2న ప్రారంభించారు. వివిధ రంగాల్లో అసాధారణ సేవలందించిన వారికి భారతరత్న అవార్డును అందజేస్తారు....
భారతీయ అత్యున్నత పౌరపురస్కారం అయిన భారతరత్న(Bharat Ratna)ను తనకు ప్రదానం చేస్తున్నట్టు ప్రకటించిన సందర్భంగా బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ(LK Advani) కృతజ్ఞతలు తెలిపారు. "ఇది ఒక వ్యక్తిగా నాకు...
బీజేపీ కురువృద్ధుడు, పార్టీ సహవ్యవస్థాపకుడు ఎల్ కే అద్వానీ(LK Advani)కి అత్యంత ప్రతిష్టాత్మక భారతరత్న(Bharat Ratna) గౌరవం దక్కింది. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...