ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి... పార్టీకి చెందిన కీలక నేతలు సైతం తాము ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నామని మధనపడుతున్నారా... ఎంపీ రఘురామ కృష్ణం రాజు బాటలోనే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...