ప్రధాని నరేంద్రమోదీ మరోసారి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ప్ రెన్స్ నిర్వహించనున్నారు, ఈ సమయంలో కేసుల గురించి ఏఏ స్టేట్స్ లో కేసులు పెరుగుతున్నాయి, వీటికి కారణాలు అన్నీ తెలుసుకుంటారు, అయితే దీని...
దేశంలో మూడు నెలలుగా లాక్ డౌన్ కొనసాగుతోంది, అయినా కేసుల సంఖ్య ఎక్కడా తగ్గడం లేదు, కేసుల తీవ్రత మాత్రం పెరుగుతూనే ఉంది. ఈ సమయంలో సడలింపులు ఆపేసి మళ్లీ పూర్తిగా లాక్...
ఇండియాలో కేసుల సంఖ్య దారుణంగా పెరుగుతోంది, దీంతో ఆస్పత్రుల్లో బెడ్ లు కూడా లేని పరిస్దితి, ఈ సమయంలో లాక్ డౌన్ సడలింపులు మొత్తం తీసివేసి , పూర్తిగా మళ్లీ సంపూర్ణ...
సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి, వైరల్ అవుతున్నాయి, పూర్తిగా దేశంలో మళ్లీ లాక్ డౌన్ పెడతారని, ఈ నెల 15 లేదా 25 న ప్రధాని మోదీ ప్రకటన చేస్తారు అని...
చాలా మంది గ్రామాల్లో ఉండే అమ్మాయిలని ఉద్యోగాలు ఇప్పిస్తామని టౌన్ కు సిటీకు తీసుకువెళతారు, మాయ మాటలు చెప్పి వారి బుట్టలో వేసుకుంటారు.. ఉద్యోగాల పేరుతో వారిని బ్రోకర్స్ కు అప్పగిస్తారు ఇలా...
ఈ వైరస్ మహమ్మారి కారణంగా లాక్ డౌన్ మరోసారి కేంద్రం పొడిగించింది, జూన్ 30 వరకూ లాక్ డౌన్ పొడిగించినట్లు కేంద్రం ప్రకటన చేసింది...పలు మార్గదర్శకాలు లాక్ డౌన్ 5.0 లో ఇచ్చింది...
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 31 వరకూ కొనసాగుతుంది, ఈ సమయంలో ఏపీలో కూడా లాక్ డౌన్ అమలు అవుతోంది.. కేంద్రం ఇచ్చిన సడలింపులతోనే లాక్ డౌన్ అమలు చేస్తున్నారు,...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...