డీలిమిటేషన్ పై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. దీనిపై హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. శనివారం ఆయన చెన్నైలో డీఎంకే ఆధ్వర్యంలో...
వయనాడ్(Wayanad) లోక్సభ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో విజయం సాధించారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi). ఆమె ఈరోజు తొలిసారి లోక్సభలో అడుగుపెట్టారు. సోదరుడు, ఎంపీ రాహుల్ గాంధీ సహా పార్టీ నేతలు...
వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు తధ్యమని ప్రధాని మోడీ(PM Modi) ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు అటువైపే ఉండాలని కోరుకుంటున్నాయని, వారు కోరుకున్నట్టే జరుగుతుందని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి...
ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్(BRS) పార్లమెంటరీ పార్టీ సమావేశం అయింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో లోక్ సభ(Lok Sabha), రాజ్యసభ(Rajya...
పార్లమెంట్(Parliament) వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేశారు. సమావేశాలు ప్రారంభం అయిన రోజు నుంచి ఉభయ సభల్లో మణిపూర్ అంశంపై రచ్చ జరిగింది. ప్రధాని మోదీ మణిపూర్ హింసపై...
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై లోక్సభలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్ రాష్ట్రంలో భారతమాత హత్య జరిగిందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు....
Lok Sabha | ఎన్డీఏ సర్కార్పై విపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మాణం(No Confidence Motion)పై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన లోక్సభలో మాట్లాడుతూ.. సభలో విపక్షాల...
ఎంఎంటీఎస్ ట్రైన్ లో అత్యాచార ఘటన పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud), ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. గాంధీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్...
హైదరాబాద్(Hyderabad) స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 28 మార్చిన నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఏప్రిల్ 4న...