ఇటీవలే ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు కారణంగా అమరావతి ముంపు ప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే... ఇక దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు, వైసీపీ ఒకరిపై ఒకరు విమర్శులు చేసుకుంటున్నారు......
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...