రైతులపై దాడి చేయించి రైతు ద్రోహిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరింత దిగజారారని టీడీపీనేత లోకేశ్ ఆరోపించారు.. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు కూడా చేశారు... ప్రజల్ని ఒప్పించలేని...
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ద్రోహి ముఖ్యమంత్రి జగన్ అని టీడీపీ నేత లోకేశ్ ఆరోపించారు ఉత్తరాంధ్ర యువత ఉపాధి పొందుతున్న ఐటీ కంపెనీలను విశాఖ నుండి హైదరాబాద్ కు తరిమేస్తున్నారని ఆరోపించారు. ఐటీ...
గల్లీలో మళ్ళీ మళ్ళీ పెళ్ళిలాగా... తెలుగుదేశం పార్టీ రద్దు చేసిన బాక్సైట్ తవ్వకాలని మళ్ళీ రద్దు చేయడం, టీడీపీ భూమిపూజ చేసిన టీసీఎల్ కి మళ్ళీ భూమిపూజ చేయడం, టీడీపీ తెచ్చిన కియా...
న్యూజిలాండ్(New Zealand)తో వన్డే సిరీస్కు భారత మహిళల జట్టు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే బీసీసీఐ ఈ వన్డే సిరీస్కు భారత జట్టును ప్రకటించింది. ఇందులో టీమిండియా సారథ్య...
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan)కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఇప్పటికే సల్మాన్ హత్యకు కుట్ర జరిగిందన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీనికి సంబంధించే...