రైతులపై దాడి చేయించి రైతు ద్రోహిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరింత దిగజారారని టీడీపీనేత లోకేశ్ ఆరోపించారు.. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు కూడా చేశారు... ప్రజల్ని ఒప్పించలేని...
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ద్రోహి ముఖ్యమంత్రి జగన్ అని టీడీపీ నేత లోకేశ్ ఆరోపించారు ఉత్తరాంధ్ర యువత ఉపాధి పొందుతున్న ఐటీ కంపెనీలను విశాఖ నుండి హైదరాబాద్ కు తరిమేస్తున్నారని ఆరోపించారు. ఐటీ...
గల్లీలో మళ్ళీ మళ్ళీ పెళ్ళిలాగా... తెలుగుదేశం పార్టీ రద్దు చేసిన బాక్సైట్ తవ్వకాలని మళ్ళీ రద్దు చేయడం, టీడీపీ భూమిపూజ చేసిన టీసీఎల్ కి మళ్ళీ భూమిపూజ చేయడం, టీడీపీ తెచ్చిన కియా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...