భక్తులు ఆలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి, తర్వాత గంట మోగించి.. ఆ తర్వాత దేవుడిని దర్శించుకుంటారు. శివాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ముందు నంది దగ్గరికి వెళ్లి నంది కొమ్ముల మధ్య...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...