Machilipatnam |ఔను వాళ్లిదరూ ప్రేమించుకున్నారు.. కానీ పెద్దలు తమ ప్రేమను కాదంటారన్న భయంతో రాముడి గుడిలో బందీ అయ్యారు. ఒకరోజు పాటు గుడి తలుపులు బిగించుకుని లోపల ఉండిపోయారు. ఆ సీతారాముల సమక్షంలోనే...
జంబల్ పూర్ నగర్ కు చెందిన సుమితా అనే యువతి డిగ్రి చదివిన సమయంలో ఆశారాజ్ అనే వ్యక్తిని ప్రేమించింది .ఇద్దరూ తమ తల్లిదండ్రులకి ప్రేమ విషయం చెప్పారు. అబ్బాయి కుటుంబం ఒప్పుకుంది...
ఈ మధ్య వివాహాలు జరుగుతున్న సమయంలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. తాళికట్టే వరకూ ఈ వివాహం జరుగుతుందా లేదా అనే టెన్షన్ చాలా మందికి ఉంటోంది. తాజాగా యూపీలో ఇలాంటిదే ఓ ఘటన...
కొన్ని కొన్ని ఘటనలు వింటూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటివి కూడా జరుగుతాయా అని ఒకింత షాక్ అవుతున్నారు జనం. చాలా చోట్ల తండ్రీకొడుకుల మధ్య విబేధాలు ఉండటం మనం చూస్తు ఉంటాం....
హేమంత్ సహజ ఇద్దరూ ప్రేమించుకున్నారు, బిటెక్ చదువుతున్న సమయంలో నాలుగు సంవత్సరాలు పీకల్లోతు ప్రేమలో మునిగారు. శారీరకంగా చాలాసార్లు దగ్గర అయ్యారు. అయితే బిటెక్ అయిన తర్వాత అతనిని పెళ్లి చేసుకుందాం అనుకుంది....
వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు ఏమి అనలేదు. ఇలా ఎనిమిది సంవత్సరాలు గడిచాయి. ఆ జంట సంతోషంగా ముంబైలో...
ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి గురించి జనం తెగ మాట్లాడుకుంటున్నారు. అయితే ఎందుకు ఇంత చర్చ అనుకుంటే. ఇక్కడ ఇద్దరు మరదళ్లను ప్రేమించి వారిని ఇద్దరిని ఒకేసారి బంధువుల సమక్షంలో పెళ్లి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...