అక్కడ అంతా పెళ్లి సందడి, సరదా పలకరింపులు ఇక మరి అరగంటలో వధువు మెడలో వరుడు తాళికడతాడు, అందరూ ఈ శుభలగ్నం కోసం వెయిట్ చేస్తున్నారు, ఈ సమయంలో ఒక్కసారిగా సమయం అయింది.....
తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నోఆశలు పెట్టుకుంటారు.. కాని ప్రేమ అనే మత్తులో కొందరు మాత్రం తల్లిదండ్రులని లెక్క చేయకుండా ప్రియుడిని వివాహం చేసుకుంటాను అని వెళతారు.. కాని తర్వాత తను నమ్మిన యువకుడు మోసం...
కరోనా వైరస్ విజృంబిస్తుండటంతో దాన్ని అరికట్టేందుకు అధికారులు అనేక చర్యలు చేపడుతుంటే ఒక వ్యక్తి మాత్రం కరోనాను ఆసరాగా చేసుకుని భార్యకు షాక్ ఇచ్చాడు... తనకు కరోనా సోకిందని తాను చనిపోతున్నానని చెప్పి...
కొందరు వివాహం అయినా అమ్మాయిలతో ప్రేమ వ్యవహారాలు నడుపుతారు, అయితే వారికి తెలియకుండా తన హిస్టరీని హైడ్ లో ఉంచుతారు, కాని ఒక్కోసారి అమ్మాయిలకి ఈ విషయం తెలిసి పెళ్లి అయిన తర్వాత...
తాళి కట్టిన భర్తను కాదని కొంతమంది మహిళలు పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు.. చివరకు ప్రియుడిమీద మోజుతో భర్తలను హత్య చేయిస్తున్నారు.. తాజాగా ఇలాంటి సంఘటనే ముంబైలో జరిగింది ఇందుకు సంబంధించిన...
కొత్త ప్రియురాలు సంతోషం కోసం మాజీ ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు ప్రియుడు.. ఈసంఘటన రష్యాలో జరిగింది... నోవో సిబిస్క్ రీజియాన్ కి చెందిన అలెక్సీ పెట్రోవ్ అలాగే అనస్టాసియా పొస్పెలోవా ప్రేమించుకున్నారు.....
ప్రియురాలు కోసం ప్రియుడు సాహసం చేసాడు... చివరకు చావు దెబ్బతిన్నాడు..ఈ సంఘటన తమిళనాడులో జరిగింది... ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... తెన్నమనాడు ప్రాంతానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు వడక్కికోట...
ఒక వివాహిత తన ప్రియుడి కోసం కడుపున పుట్టిన పిల్లలను హతమార్చింది... ప్రియుడి మోజులో పడి అన్యం పున్యం తెలియని పిల్లలను చెరువులో తోసేసింది... ఈ సంఘటన సూర్యపేట జిల్లాలో జరిగింది ఇందుకు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...