గాంధీభవన్ లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు దీపేందర్ సింగ్ హుడా తెలంగాణ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పిసిిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే..
దేశంలో అత్యంత ధనవంతుడు...
తెలంగాణ సిఎం కేసిఆర్ పై టిపిసిసి ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ దొంగ ఎమ్మెల్యేలను పంచనచేర్చుకున్న దొంగల ముఠా నాయకుడు చంద్రశేఖర్ రావును గద్దె దింపాల్సిన...
తమ ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డ స్టాఫ్ నర్సులు ఆందోళన బాట పట్టారు. ప్రగతి భవన్ ముట్టడించే ప్రయత్నం చేశారు. శుక్రవారం స్టాఫ్ నర్సులు గాంధీభవన్ లో ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీని...
టిపిసిసి ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ పై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. గురువారం టీ ఆర్ ఎస్ నేత...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...