శివరాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chouhan) నేతృత్వంలోని మధ్యప్రదేశ్(Madhya Pradesh) ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన మోహన్ యాదవ్(Mohan Yadav) ని మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపిక చేసింది. కాగా, రాష్ట్రానికి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...