మద్యం దొరక్క కొందరు శానిటైజర్లు కూడా తాగుతున్నారు, మరికొన్ని చోట్ల మద్యం ధరలు పెరిగిపోయాయి దీంతో శానిటైజర్లు తీసుకోవడం సోడా డ్రింక్ కలుపుకుని తాగడం చేస్తున్నారు, ఇది ప్రాణాలకే చేటు చేస్తుంది.
ఎందుకు...
ఈ సంఘటన కర్నూల్ జిల్లాలో జరిగింది... ఇద్దురు భార్యా భర్తలు ఎంతో సంతోషంగా ఉండేవారు... అయితే వీరి సంతోషాన్ని కరోనా వైరస్ విడదీసింది... ఇన్నాల్లు మద్యం సేవించని భర్త కరోనా కష్ట సమయంలో...
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా...
ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్ తగిలింది. ఆయన సొంత అల్లుడే రాంబాబును ఛీత్కరించుకుంటూ మాట్లాడిన వీడియో సంచలనం రేపుతోంది....
ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy)పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వెంటనే...