టీడీపీ శ్రేణులు ఘనంగా జరుపుకునే పసుపు సంబరాలకు రాజమహేంద్రవరం(Rajamahendravaram) సిద్ధమైంది. నేడు, రేపు అట్టహాసంగా మహానాడు(Mahanadu) సమావేశాలు జరగనున్నాయి. దీంతో నగరమంతా పసుపు జెండాలతో నిండిపోయింది. రాజమహేంద్రి శివార్లలోని వేమగిరి ఇందుకు వేదికైంది....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...