'భరత్ అనే నేను'.. 'మహర్షి' .. 'సరిలేరు నీకెవ్వరు'తో హ్యాట్రిక్ హిట్ కొట్టిన మహేశ్ బాబు, తన తదుపరి సినిమాకి సిద్ధమవుతున్నాడు. ఆయన తదుపరి సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడు. త్వరలో...
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా ఈ...