ముఖ్యమంత్రి జగన్పై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమన్నజగన్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో జగన్ ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నారని ధ్వజమెత్తారు....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...