మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై(TDP Office) 2021లో వైసీపీ మూకలు చేసిన దాడిపై నమోదైన కేసులో పలు సెక్షన్లు చేర్చడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ కేసులో ఐపీసీ సెక్షన్ 307(హత్యాయత్నం),...
పార్టీ బ్యాంక్ ఖాతాల వివరాలు ఇవ్వాలని ఏపీలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి(Mangalagiri TDP Office) సీఐడీ నోటీసులు జారీ చేసింది. కార్యాలయ కార్యదర్శి అశోక్బాబుకు సీఐడీ కానిస్టేబుల్ నోటీసులు అందజేశారు. ఈనెల 18లోగా...
ఎస్ఎల్బీసీ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha).. సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. ప్రమాదం జరిగి ఐదు రోజులు ముగిసినా దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం...