తెలంగాణలో వ్యవసాయం, ఇరిగేషన్ ప్రాజెక్టులు, వివిధ పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు, రైతులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా, కేవలం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...