ఏపీలో కరోనా పంజా విసురుతుంటే మరోవైపు అదే జోరుగా రాజకీయాలు సాగుతున్నాయి... తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు కేసులకు నిరసనలు ఆందోళనలు అసెంబ్లీ సమావేశాలు... నేతల వలసలు ఇలా రాజకీయాలు హాట్ హాట్...
కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ సౌత్ ఇండియాలో మాత్రం పట్టు సాధించలేకపోయింది... అందుకే ఆపరేషన్ ఆకర్షనను స్టార్ట్ చేసింది ఏపీలో... ఈ ఆపరేషన్ 2024 ఎన్నికల నాటికల్ల సక్సెస్ చేయాలని చూస్తుంది...
అందుకే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...