దేశంలో వైరస్ తీవ్రత మరింత పెరుగుతోంది, ఈ సమయంలో సడలింపులు ఇచ్చిన కేంద్రం జాగ్రత్తలు కూడా చెబుతోంది, బయటకు ఎవరూ రాకుండా వైరస్ బారిన పడకుండా ఉండాలని అవసరం అయితేనే బయటకు రావాలని...
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 31 వరకూ కొనసాగుతుంది, ఈ సమయంలో ఏపీలో కూడా లాక్ డౌన్ అమలు అవుతోంది.. కేంద్రం ఇచ్చిన సడలింపులతోనే లాక్ డౌన్ అమలు చేస్తున్నారు,...
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకూ కొనసాగనుంది .. ఇప్పటికే గ్రీన్ జోన్లు అలాగే వైరస్ ఫ్రీ ఉన్న చోట్ల మినహాయింపులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.. ఏపీలో తాజాగా కొన్ని...