అనుకున్నట్టుగానే ఇండియా-ఆస్ట్రేలియా మొదటి టీ20 మ్యాచ్ రసవత్తరంగా సాగింది. భారత్ ఏకంగా 200 పైచిలుకు స్కోర్ చేసింది. అయినా ప్రత్యర్ధులు ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. కొండంత స్కోర్ ను కరిగిస్తూ విజయాన్ని చేరుకున్నారు....
తెలంగాణలో(Telangana) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. పోటీలో ఎవరు నిల్చోని కారణంగా నామినేషన్లు దాఖలు చేసిన ఐదుగురు అభ్యర్థులను విజేతలను ప్రకటించారు రిటర్నింగ్...