ఆహారం చేసేటప్పుడు చాలా మంది నీరు తాగుతుంటారు. మరింకొంతమంది భోజనానికి ముందు గాని భోజనానికి తరువాత గాని నీళ్లు తాగుతుంటారు. అయితే భోజనానికి ముందు నీళ్లు తాగాలా? భోజనం చేసేటప్పుడు తాగాలా? లేక...
మనలో చాలా మంది జీర్ణసంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. భోజనం చేసిన తరువాత అలాగే చేయడానికి ముందు కొన్ని రకాల నియమాలను పాటించక పోవడం వల్ల మనం ఈ జీర్ణసంబంధిత సమస్యల బారిన పడుతున్నామని...
ప్రస్తుతం జీవనవిధానం మారింది. ఒకప్పుడు గటక, రాగి జావ వంటి పదార్ధాలు తీసుకునే వారు. ఆ తరువాత అన్నానికె ప్రాధాన్యత ఎక్కువ. అయితే చాలా మంది భోజనం చేసే సమయంలో నీళ్లను తాగుతుంటారు....
జనవరి 9న ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని చిత్తూరులో ప్రారంభించారు. మథ్యాహ్నం అందరి తల్లులకి లబ్దిదారులకి 15 వేల రూపాయలు బ్యాంకు అకౌంట్లో పడ్డాయి, అయితే చదువుతో పాటు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...