తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న అనంతరం ఫిబ్రవరి 27 నుంచి రూ.500లకే గ్యాస్ సిలిండర్తో పాటు ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంట్ ఉచితం(Free...
మేడారం(Medaram) మహా జాతర ఫిబ్రవరి 21న ప్రారంభం కానుంది. జాతరకి ఇంకా 16 రోజులు గడువుంది. కానీ ఇప్పటికే గద్దెలను దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. నేడు ఆదివారం సెలవు కావడంతో...
వన దేవతల జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తులతో కోలాహలంగా మారిన మేడారం.. నేటి నుంచి జనసంద్రంగా మారనుంది. తెలంగాణ కుంభమేళాగా ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా...
తెలంగాణలోని అతి పెద్ద గిరిజన పండుగ మేడారం మహాజాతరకు టీఎస్ఆర్టీసీ రెడీ అవుతోంది. సుమారు 21 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో 3,845 బస్సులు నడపాలని నిర్ణయించారు. కాగా వచ్చే ఏడాది...
తెలంగాణలో పార్టీ పెట్టి పాగా వేసేందుకు వైఎస్సార్ కూతురు షర్మిల కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. కేసిఆర్ వదిలిన బాణమే షర్మిల అంటూ ఒకవైపు విమర్శలు వినిపిస్తుండగా ఆమె మాత్రం నేరుగా కేసిఆర్ కే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...