కరోనా దాటికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది... ఈ లాక్ డౌన్ ప్రభావం ఇండస్ట్రీపై కూడా పడింది... దీంతో అందరు షూటింగ్ లను వాయిదా వేసుకుని ఇళ్లకే పరిమితం అయ్యారు.. కానీ...
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమాని చేస్తున్నారు, అయితే కొరటాల కాన్సెప్ట్ తో ఇది తెరకెక్కుతోంది, దర్శకుడు కొరటాల ఇందులో చరణ్ తో కూడా ఓ పాత్ర చేయిస్తున్నారు, అయితే దీని...
చిరంజీవి కొరటాల సినిమా ఆచార్య ఇప్పటికే షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది, అయితే కరోనా ప్రభావంతో షూటింగ్ నిలిపివేశారు, ఇక ఈ సినిమా గురించి వార్తలు అలాగే వినిపించాయి, ఈ చిత్రంలో ప్రిన్స్...
టాలీవుడ్ లో కరోనా బాధితుల కోసం పెద్ద ఎత్తున సాయం అందిస్తున్నారు సినిమా నటులు.. ఇక మెగాస్టార్ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున మనసున్న మహరాజులు సాయం చేసి...
కొరటాల శివతో తాజాగా చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్నారు, ఇక ఈ సినిమాలో ముందు నటిస్తాను అని చెప్పిన త్రిష సినిమా నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే, అయితే ఇప్పుడు ఇందులో...
మైత్రీ సంస్ధ తెలుగులో సినిమాలు వరుస పెట్టి సిద్దం చేస్తోంది, అంతేకాదు కొత్త ప్రాజెక్టుల కోసం డిస్కషన్స్ కూడా చేస్తున్నారు, ఇక ఒకేసారి మూడు ప్రాజెక్టులు పూర్తి చేసేలా ఉంది అని చెప్పాలి.
పవన్...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జనసేన పార్టీ నేత నటుడు నాగబాబు థ్యాక్స్ చెప్పారు... కొన్నిసార్లు పరిస్థితులు అన్ని మనకు అనుకూలంగా రాటిని భరించాలని తెలిపారు...ప్రజారోగ్యం ముఖ్యం. దాని మీ...
పెళ్లి చూపులు ఈ నగరానికి ఏమైంది సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్ ...నటనలో కూడా ఆయన మంచి పేరు సంపాదించారు, అయితే ప్రస్తుతం ఆయన వెంకటేష్ తో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...