ప్రపంచంలో ఇటీవల విమాన ప్రమాదాలు అందరిని కలవరానికి గురిచేస్తున్నాయి.....పెద్ద పెద్ద విమానాలు సముద్రాలలో కూలిపోవడం లేదా కొండలను ఢీకొట్టడం లాంటివి జరుగుతున్నాయి.. దీని వల్ల అపార ప్రాణ నష్టం కూడా జరుగుతోంది. తాజాగా...
తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో 23సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇక గెలిచిన 23లో ఒకరు వంశీ పార్టీకీి గుడ్ బై చెప్పారు. మరికొందరు కూడా పార్టీ నుంచి వెళ్లిపోతారు అని వార్తలు వినిపిస్తున్నాయి.....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...