చదువుతో పాటు సమాజంలో తోటివారితో ఎలా మెలగాలో పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించడం తప్పనిసరి. ఎందుకుంటే ఏదైనా అనుకోని అపాయం వచ్చినప్పుడు పేరెంట్స్ నేర్పిన సంస్కారమే వారిని గొప్పవారిగా తీర్చిదిద్దుతోంది. ఇదంతా ఎందుకు చెబుతాననంటే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...