తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన భార్య ఇద్దరు కుమారులతో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళారు. అనంతరం ఆలయ ఈవో ధర్మారెడ్డి, భట్టి విక్రమార్కను శాలువాతో...
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా ఈ...