విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant)పై కేంద్ర ఉక్కుశాఖ కీలక ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిచిపోదని తేల్చి చెప్పింది. ఆర్ఐఎన్ఎల్(RINL) డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ ఆగిపోలేదని పేర్కొంది. ఆర్ఐఎన్ఎల్ పెట్టుబడుల...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...