మార్చి 26 నుండి ఐపీఎల్ 2022 మెగా టోర్నీ ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే. ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ప్రేక్షకులను ఉత్సహపరిచాయి. ఇప్పటికే...
ఆడపిల్ల పెళ్లంటే అల్లుడికి కట్నకానుకలు భారీగా ఇస్తారు, అంతేకాదు పుట్టింటి నుంచి అన్నీ లాంఛనాలు పంపుతారు..ఇలా కోట్ల రూపాయల కట్నాలు ఇచ్చేవారిని చూశాం, ఇక ఆమెని అత్తారింటికి పంపే సమయంలో వారు...
పండ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వైద్యులు కూడా ఈపండ్లు ఎక్కువ తీసుకోమంటారు, ఇక ఉపవాసాలు ఉండే సమయంలో చాలా మంది ఖర్జూరాలు తీసుకుంటారు, అలాగే కొందరు ఉదయం ఎండుఖర్జూరాలను నానబెట్టిన...
ఓ పక్క భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఈ సమయంలో ఇంట్లో బాత్రూంల డోర్లు క్లోజ్ చేసి ఉంచుకోవాలి అంటున్నారు పోలీసులు మున్సిపల్ సిబ్బంది అధికారులు, ముఖ్యంగా పాములు విష కీటకాలు ఈ షింక్...
సిఎం జగన్ చేతల మనిషి ప్రచారానికి ఆయనెప్పుడు దూరంగా ఉంటారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు... ఏదైనా టాస్క్ విజయవంతమైతే క్రెడిట్ అధికారులకిస్తారని అన్నారు. లోటుపాట్లుంటే ఆ బాధ్యత తనే తీసుకుంటారని అన్నారు.....
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు... స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి 34 శాతం సీట్లు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...