రాష్ట్రంలో ఇద్దరు కేబినెట్ మంత్రులైన పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు ఎంపికైన నేపథ్యంలో వారి స్థానాల్లో కొత్తవారి ఎంపిక కోసం జోరుగా కసరత్తు జరుగుతోంది.. రాజ్యసభకు వెళ్లిన వారిద్దరూ బీసీ మంత్రులు...
మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు నాటినుంచి 2014 ఎన్నికలవరకు ఉత్తరాంధ్ర ప్రాంతం ఆ పార్టీకి కంచుకోటగా నిలిచిన సంగతి తెలిసిందే... ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఈ మూడు జిల్లాల్లో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...