టీటీడీ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని నిర్ధారణ కావడంతో రాష్ట్రంలోని ఇతర ఆలయాలల్లోని ప్రసాదాల నాణ్యతపై కూడా నేతలు దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే నిన్న భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు.....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...