మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగలనుంది... ఆ పార్టీనుంచి సుమారు నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారట... వారు పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారట...
ముఖ్యమంత్రి జగన్ మోహన్...
గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తాజాగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు... సొంతపార్టీ అనుచరులపై అనుసరిస్తున్న విధానాలపై ఆపార్టీ సీనియర్ నాయకులు మండిపడుతున్నారు... పార్టీ అధికారంలోకి వచ్చి 150 రోజులు పూర్తి...
తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో ఆ పార్టీ నుంచి నేతల రాజీనామాలు వేరే పార్టీలోకి చేరికలు భారీగా జరుగుతున్నాయి ..ముఖ్యంగా 23 మంది మాత్రమే తెలుగుదేశం వెంట ఉంటే వారిలో...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజాకు ఏపీ సర్కార్ జీతబత్యాలను ఖరారు చేసింది... ప్రస్తుతం ప్రతీ నేల ఆమె 3.82 లక్షలు కేటాయించింది ఈ మేరకు ఉత్తర్వులను...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...