భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయీ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఈ సందర్బంగా మేడ్చల్ లో అటల్ బిహారీ వాజ్పేయి...
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర విధానాలను నిరసిస్తూ టీఆర్ఎస్ మహాధర్నా చేపట్టింది. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ప్రారంభమైన ఈ ధర్నాలో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ,...
నగిరి శాసనసభ్యురాలు ఆర్.కె.రోజా రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడోత్సవాలలో బాగంగా వాలీబాల్ పోటీలను తన సోదరులు రాంప్రసాద్ తో కలసి వడమాలపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రారంభించారు.
స్పోర్ట్స్ మీట్...
ఆడపిల్ల పెళ్లంటే అల్లుడికి కట్నకానుకలు భారీగా ఇస్తారు, అంతేకాదు పుట్టింటి నుంచి అన్నీ లాంఛనాలు పంపుతారు..ఇలా కోట్ల రూపాయల కట్నాలు ఇచ్చేవారిని చూశాం, ఇక ఆమెని అత్తారింటికి పంపే సమయంలో వారు...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు అమరావతి సెగ తగులుతుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు... 2019 ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే గెలుపుకు కమ్మ సామాజికవర్గం కీలకం అని అంటారు... అప్పటి...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వరుస షాక్ లు తగులుతున్నాయి... పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత చాలామంది నేతలు సైకిల్ దిగి వైసీపీ చెంత చేరుతున్నారు... ఇప్పటికే...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన తర్వాత వరుస షాక్ లు తగులుతున్నాయి... రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాలంటే కనీసం 20 సంవత్సరాలు పడుతుందని భావించి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...